ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం: దళిత మహిళపై దాడి కేసులో ఆర్డీవో విచారణ

ABN, First Publish Date - 2020-06-01T19:01:59+05:30

అనంతపురం: దళిత మహిళపై దాడి కేసులో ఆర్డీవో విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోనఉప్పలపాడు ఘటనపై ఆర్డీవో విచారణ చేపట్టారు. గత నెల 15న కోనఉప్పలపాడు గ్రామంలో దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన శంకరరెడ్డి దాడి చేశాడు. విషయం తెలిసిన అనంతపురం ఆర్డీవో గుణభూషన్ రెడ్డి, డీఎస్సీ శ్రీనివాసులు, సోషియల్ వెల్పేర్ డీడీవో విశ్వ మోహన్ రెడ్డి గ్రామానికి వెళ్లి జరిగిన దాడిపై బాధితులను విచారించారు. దీంతో బాధిత మహిళ తనకు న్యాయం చేయాలంటూ ఆర్డీవో గుణభూషన్ రెడ్డి కాళ్లపై పడి వేడుకున్నారు. ఎవ్వరికి భయపడవద్దని... న్యాయం చేస్తామంటూ బాధితులకు అధికారులు హామీ ఇచ్చారు.  

Updated Date - 2020-06-01T19:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising