ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతలో ట్రైనీ ఎస్‌ఐల పరేడ్...పాల్గొన్న హోంమంత్రి సుచరిత

ABN, First Publish Date - 2020-09-25T14:03:59+05:30

జిల్లా కేంద్రంలోని పీటీసీలో జరుగుతున్న పెరేడ్ కార్యక్రమంలో రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లా కేంద్రంలోని పీటీసీలో జరుగుతున్న  పెరేడ్ కార్యక్రమంలో రాష్ట్ర  హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత,  డీజీపీ గౌతం సవాంగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 273 మంది ఎస్‌ఐలు పరేడ్‌లో పాల్గొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్ రెడ్డి, శమంతకమణి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఐజీ నాగేంద్ర కుమార్, అనంతపురం, కర్నూలు డీఐజీలు కాంతిరాణా టాటా, వెంకట్రామిరెడ్డి, అనంతపురం, కడప ఎస్పీలు సత్య ఏసుబాబు, అన్బురాజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T14:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising