నదీ జలాల వినియోగంపై ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం: టి.లక్ష్మీనారాయణ
ABN, First Publish Date - 2020-06-05T16:34:48+05:30
నదీ జలాల వినియోగంపై ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం: టి.లక్ష్మీనారాయణ
అమరావతి: రాష్ట్ర విభజనతో కేసీఆర్కు ముఖ్యమంత్రిగా అధికారం దక్కింది కానీ..బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు మించి కృష్ణా నదీ జలాలను వినియోగించుకునే హక్కు లభించదని ఎనలిస్ట్ టి.లక్ష్మీనారాయణ అన్నారు. నదీ జలాల వినియోగంపై ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యమని స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రామాణికం, రాజకీయ పార్టీలు భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనుకోవడం సమంజసం కాదని టి.లక్ష్మీనారాయణ తెలిపారు.
Updated Date - 2020-06-05T16:34:48+05:30 IST