ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: రైతు జేఏసీ

ABN, First Publish Date - 2020-02-14T22:37:06+05:30

అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు జేఏసీ స్పష్టం చేసింది. మార్చి మొదటి వారం లేదా మూడో వారంలో ఢిల్లీకి రాజధాని రైతులు వెళ్లనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు జేఏసీ స్పష్టం చేసింది. మార్చి మొదటి వారం లేదా మూడో వారంలో ఢిల్లీకి రాజధాని రైతులు వెళ్లనున్నారు. అన్ని పార్టీల నాయకులను కలిసి రైతు జేఏసీ మద్దతు కోరనుంది. వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేయాలని చూస్తోందని, పేదలకు భూముల పేరుతో వైసీపీ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారని, వైసీపీ ప్రభుత్వ చర్యను ప్రతిఘటిస్తామని రైతు జేఏసీ ప్రకటించింది.

Updated Date - 2020-02-14T22:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising