ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని రైతుల నిరసన

ABN, First Publish Date - 2020-12-07T01:59:38+05:30

జధాని కోసం రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతులు చేస్తున్న దీక్షలు 355వ రోజుకు చేరాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని కోసం రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి.  రైతులు చేస్తున్న దీక్షలు 355వ రోజుకు చేరాయి.  ఆదివారం తుళ్లూరు శిబిరం వద్ద  రాజధాని రైతులు బైఠాయించి నిరసనకు దిగారు. అలాగే తులసి థియేటర్ సెంటర్ వద్ద అష్టదిగ్భంధనం చేసి ధర్నా చేపట్టారు.  సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.  మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని రైతులు డిమాండు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-07T01:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising