ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ గవర్నర్‌కు అమరావతి పరిరక్షణ సమితి లేఖ

ABN, First Publish Date - 2020-07-13T15:58:37+05:30

ఏపీ గవర్నర్‌కు అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ గవర్నర్‌కు అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో పలు కీలకాంశాలను ప్రస్తావించారు.  రాజధాని బిల్లులు సెలక్ట్ కమిటీ పరిధిలో ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. రోల్ 237, 238 కింద శాసనమండలి ఆ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిందని, మండలి కార్యదర్శి దీనిని గుర్తించకుండ మంత్రుల ఒత్తిడితో ఇప్పటికీ సెలక్ట్ కమిటీని ఆచరణలోకి తీసుకురాలేదని అన్నారు. రాజధాని రైతుల హక్కులకు భంగం కలిగించేలా అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారని ఆ లేఖలో శివారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-07-13T15:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising