ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం మారితే రాజధానిని మారుస్తారా?

ABN, First Publish Date - 2020-05-29T07:52:40+05:30

ప్రభుత్వం మారితే రాజధానిని మారుస్తారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 163వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతుల ధ్వజం


గుంటూరు, మే 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా అంటూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ప్రశ్నించారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు గురువారానికి 163వ రోజుకు చేరాయి. లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ 29 గ్రామాల రైతులు, మహిళలు, కూలీలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించారు.  అమరావతితోనే వెలుగంటూ అమరావతి వెలుగు కార్యక్రమం కింద దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు.

Updated Date - 2020-05-29T07:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising