ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని రైతుల దీక్షలకు కోదండరాం సంఘీభావం

ABN, First Publish Date - 2020-02-17T00:22:22+05:30

అమరావతి రైతులకు తెలంగాణ నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన నేతలు రాజధాని రైతులకు మద్దతుగా నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతి రైతులకు తెలంగాణ నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన నేతలు రాజధాని రైతులకు మద్దతుగా నిలిచారు. రాజధాని రైతుల దీక్షలకు టీజేఎస్ అధినేత కోదండరాం సంఘీభావం ప్రకటించారు. మల్కాపురంలో రాజధాని రైతులను ఆయన కలిశారు. తమ సమస్యలను కోదండరాంకు రైతులు వివరించారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం ఆలోచించాలని కోదండరాం చెప్పారు. 


మరోవైపు హైదరాబాద్‌లో అమరావతి రైతులకు మద్దతుగా కూకట్‌పల్లిలో సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని పోలీసులు అడ్డుకుని టెంట్లు తొలగించారు. అంతేకాదు అమరావతి జేఏసీ నేత శ్రీనివాస్‌ అరెస్ట్‌ చేశారు. శీనివాస్ అరెస్ట్ కావడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

Updated Date - 2020-02-17T00:22:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising