ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి: మందడం దీక్షా శిబిరంలో శ్రావణ శుక్రవారం పూజలు

ABN, First Publish Date - 2020-08-14T18:19:22+05:30

రాజధాని కోసం రైతుల, మహిళల నిరసనలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని కోసం రైతుల, మహిళల నిరసనలు కొనసాగుతున్నాయి. మందడం దీక్షా శిబిరంలో మహిళలు శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించారు. న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరగాలని అమ్మవారిని వేడుకున్నారు. మహిళలు, రైతులు న్యాయదేవత చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. మందడం రైతుల దీక్షకు మాజీ మంత్రి దేవినేని ఉమ, సీపీఐ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. 

Updated Date - 2020-08-14T18:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising