ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కన్నబాబు

ABN, First Publish Date - 2020-09-28T12:50:11+05:30

భారీ వర్షాల కారణంగా కృష్ణాకు వరద ఉధృతికి అధికంగా ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: భారీ వర్షాల కారణంగా కృష్ణాకు వరద ఉధృతికి అధికంగా ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. వరద ప్రవాహం నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద  రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6,65,925 క్యూసెక్కులుగా ఉందన్నారు. ఈ క్రమంలో కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు హెచ్చరించారు. 

Updated Date - 2020-09-28T12:50:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising