ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి ఉద్యమంలో ఆగిన మరో రైతు గుండె

ABN, First Publish Date - 2020-09-23T18:32:13+05:30

రాజధాని అమరావతి తరలిపోతుందనే మనస్తాపంతో అనేక మంది రాజధాని గ్రామాల రైతులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని అమరావతి తరలిపోతుందనే మనస్తాపంతో అనేక మంది రాజధాని గ్రామాల రైతులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ఉదయం అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. ప్రభుత్వం మూడు రాజధానులు నిర్ణయంతో అమరావతి తరలిపోతుందని ఆందోళన చెందిన తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన రైతు గొరిజాల వెంకటేశ్వరరావు(83) మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి ఆయన రెండు ఎకరాల 85 సెంట్ల భూమిని పూలింగ్‌కు ఇచ్చారు. రాజధానిపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆలోచిస్తూ తీవ్ర ఆందోళనకు గురై వెంకటేశ్వరరావు మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. 

Updated Date - 2020-09-23T18:32:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising