ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి పాకిస్థాన్‌లో ఉందా?: సంధ్యారాణి

ABN, First Publish Date - 2020-02-22T10:00:19+05:30

వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వైసీపీ పాలన ఉందని టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. అమరావతి ఉద్యమంపై నిఘా పేరుతో సామాన్యుల ఇళ్లపై, మహిళల స్నానాల గదులపై డ్రోన్లు ఎగరేస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వైసీపీ పాలన ఉందని టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. అమరావతి ఉద్యమంపై నిఘా పేరుతో సామాన్యుల ఇళ్లపై, మహిళల స్నానాల గదులపై డ్రోన్లు ఎగరేస్తూ, ప్రశ్నించిన రైతుల పై కేసులు నమోదు చేయడం దుర్మార్గమని శుక్రవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘‘పల్లెల్లో పైకప్పుల్లేని స్నానాల గ దులుంటాయి. దయచేసి డ్రోన్లను తిప్పొద్దు.. అని మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఇదేమని అడిగిన వారిపై కేసులు పె డతారా? అమరావతి పాకిస్థాన్‌లో ఉందా?’’ అని నిలదీశారు.  సుచరిత, రోజా నోరు మెదపరేం అంటూ ప్రశ్నించారు. 

Updated Date - 2020-02-22T10:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising