ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్ ‌భవన్‌లో కోడెల ప్రథమ వర్థంతి...పాల్గొన్న టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2020-09-16T18:30:19+05:30

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోడెలకు పార్టీ నేతలు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, తెలుగురైతు అధ్యక్షులు మార్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-16T18:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising