ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైస్కూల్ ప్లేగ్రౌండ్‌లో రైతు భరోసా కేంద్రం నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే

ABN, First Publish Date - 2020-07-29T18:14:47+05:30

హైస్కూల్ ప్లేగ్రౌండ్‌లో రైతు భరోసా కేంద్రం నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హైస్కూల్ ప్లే గ్రౌండ్‌లో రైతుభరోసా కేంద్రం నిర్మాణంపై ఏపీ హైకోర్ట్ స్టే విధించింది. విజయనగరం జిల్లా కొత్త చందులూరు గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల ఆటస్థలంలో రైతుభరోసా కేంద్రం నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో న్యాయవాది సోమయాజి పిల్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం గ్రౌండ్‌లో ఎటువంటి నిర్మాణం చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2020-07-29T18:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising