ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిపై స్టేటస్ కో ఏపీ ప్రభుత్వానికి శరాఘాతం: రఘురామకృష్ణంరాజు

ABN, First Publish Date - 2020-08-05T03:49:35+05:30

అమరావతి రాజధాని తరలింపుపై హైకోర్టు ఆదేశాలు తొలి విజయం మాత్రమేనని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అమరావతి రాజధాని తరలింపుపై హైకోర్టు ఆదేశాలు తొలి విజయం మాత్రమేనని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. అమరావతి మహిళలకు ఈ విజయాన్ని అంకితమివ్వాలన్నారు. అమరావతి తరలింపుపై రాబోయే రోజుల్లో స్టే వస్తుందని రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. ‘‘న్యాయస్థానంలో న్యాయం రావాలంటే కొంచెం సమయం పట్టొచ్చు. కానీ ఆ సమయం వరకూ కూడా స్టే ఉంటుంది. అంతవరకూ కూడా సంయమనం పాటించాలి. గాంధీయవాదంతో పోరాటం చేస్తే తప్పకుండా అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. కోర్టు ఇచ్చిన స్టేటస్ కో ప్రభుత్వానికి శరాఘాతం. న్యాయం రైతుల పక్షానే ఉంది.’’ అని అన్నారు. 

Updated Date - 2020-08-05T03:49:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising