ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా ఆవేదనను సీఎం కూడా అర్ధం చేసుకోవాలి: అమరావతి రైతులు

ABN, First Publish Date - 2020-05-15T16:32:18+05:30

మా ఆవేదనను సీఎం కూడా అర్ధం చేసుకోవాలి: అమరావతి రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని కోసం రైతులు చేపట్టిన అమరావతి ఉద్యమం 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ప్రధాని స్పందించాలని విజ్ఞప్తులు చేశారు.  అమరావతి నిర్మాణం కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. దాసు అనే రైతు అరటి బోదెలతో గుడి కట్టి.. మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడిన మోదీ... అమరావతి రాజధానిగా ఉంచి ఏపీ ప్రజలకు అండగా నిలవాలని కోరారు.  150 రోజులుగా ఉద్యమం చేస్తున్న తమ ఆవేదనను సీఎం జగన్‌ కూడా అర్ధం చేసుకోవాలి అంటూ అమరావతి రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-05-15T16:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising