ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దళిత రైతు వినూత్న నిరసన

ABN, First Publish Date - 2020-08-03T21:06:41+05:30

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఉద్దండరాయునిపాలేనికి చెందిన దళిత రైతు పులి పూర్ణచంద్రరావు వినూత్న నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఉద్దండరాయునిపాలేనికి చెందిన దళిత రైతు పులి పూర్ణచంద్రరావు వినూత్న నిరసనకు దిగారు. నేలపాడులోని ఎన్టీవో టవర్‌ను ఆనుకొని ఉన్న భారీ క్రేన్ పైకెక్కి అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని హామీ వచ్చేంత వరకు దిగొచ్చేదిలేదని భీష్మించారు. 

Updated Date - 2020-08-03T21:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising