ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

261వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు

ABN, First Publish Date - 2020-09-03T13:20:39+05:30

రాజధాని అమరాతి కోసం రైతులు, మహిళల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని అమరాతి కోసం రైతులు, మహిళల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నేటితో రైతులు చేపట్టిన నిరసనలు 261వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో  రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ  అమరావతి ఉద్యమం సాగుతోంది. మరోవైపు ఈ రోజు కాబినెట్ సమావేశం ఉండడంతో మందడం శిబిరంపై పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. కేబినెట్ అయ్యే వరకు శిబిరం నిర్వహించవద్దని నిన్ననే రైతులకు పోలీసులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-09-03T13:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising