ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

287వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2020-09-29T12:00:13+05:30

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 287వ రోజుకు చేరాయి. రాజధాని అమరావతి పరిధిలోని మందడం,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 287వ రోజుకు చేరాయి. రాజధాని అమరావతి పరిధిలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం ఐనవోలు, ఉద్దండరాయని పాలెం, పెడపరిమి, దొండపాడు, నేలపాడు, ఆనంతవరం, నీరుకొండ తదితర గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు తమ నిరసనను కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. కాగా, రాజధాని తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయంపై కేంద్రం కల్పించుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Updated Date - 2020-09-29T12:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising