ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి: రాజధాని గ్రామాల్లో మరో మహిళ మృతి

ABN, First Publish Date - 2020-08-13T18:10:12+05:30

రాజధాని కోసం మరో మహిళ గుండె ఆగింది. దొండపాడుకు చెందిన వరగని నాగేంద్రమ్మ(61) గుండెపోటుతో మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని కోసం మరో మహిళ గుండె ఆగింది. దొండపాడుకు చెందిన వరగని నాగేంద్రమ్మ (61) గుండెపోటుతో మృతి చెందింది. నాగేంద్రమ్మ రాజధాని కోసం 95 సెంట్ల భూమిని ఇచ్చారు. నిన్న కూడా నాగేంద్రమ్మ ఉద్యమంలో పాల్గొన్నారు. రాజధాని తరలిపోతుందన్న మనోవేదనతోనే నాగేంద్రమ్మ మృతి చెందిందని బంధువులు చెబుతున్నారు. 

Updated Date - 2020-08-13T18:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising