అమరావతి: రాజధాని గ్రామాల్లో మరో మహిళ మృతి
ABN, First Publish Date - 2020-08-13T18:10:12+05:30
రాజధాని కోసం మరో మహిళ గుండె ఆగింది. దొండపాడుకు చెందిన వరగని నాగేంద్రమ్మ(61) గుండెపోటుతో మృతి చెందింది.
అమరావతి: రాజధాని కోసం మరో మహిళ గుండె ఆగింది. దొండపాడుకు చెందిన వరగని నాగేంద్రమ్మ (61) గుండెపోటుతో మృతి చెందింది. నాగేంద్రమ్మ రాజధాని కోసం 95 సెంట్ల భూమిని ఇచ్చారు. నిన్న కూడా నాగేంద్రమ్మ ఉద్యమంలో పాల్గొన్నారు. రాజధాని తరలిపోతుందన్న మనోవేదనతోనే నాగేంద్రమ్మ మృతి చెందిందని బంధువులు చెబుతున్నారు.
Updated Date - 2020-08-13T18:10:12+05:30 IST