ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

240వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

ABN, First Publish Date - 2020-08-13T14:31:57+05:30

రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 240వ రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 240వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, దొండపాడు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు మందడంలో న్యాయ దేవత అవతారంలో మహిళలు తమ నిరసనను తెలియజేయనున్నారు. పాలకులు మోసం చేసినా న్యాయస్థానాలు తమకు న్యాయం చేస్తాయని మహిళలు చెబుతున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-08-13T14:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising