ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హార్డ్ కోర్ టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు: ఆమంచి

ABN, First Publish Date - 2020-03-13T22:59:47+05:30

హార్డ్ కోర్ టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారని ఆ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ తెలిపారు. ఏడాదిలోగా టీడీపీ క్లోజ్ అవుతోందని, అందుకే వాళ్లంతా వైసీపీలోకి వస్తున్నారని జోస్యం చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హార్డ్ కోర్ టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారని ఆ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ తెలిపారు. ఏడాదిలోగా టీడీపీ క్లోజ్ అవుతోందని, అందుకే వాళ్లంతా వైసీపీలోకి వస్తున్నారని జోస్యం చెప్పారు. సీఎం జగన్‌ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ కలిశారు. టీడీపీ నేతలు చంద్రబాబు మీద విరక్తి చెంది ఉన్నారని, చాలా మంది టచ్‌లో ఉన్నారని,  సెలక్టీవ్‌గా చేర్చుకుంటున్నామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. చీరాల వైసీపీలో మార్పులు చేర్పులు ఉండవని జగన్‌ చెప్పారని, నాడు టీడీపీలో చేరికలకు.. ఇప్పుడు వైసీపీలో చేరికలకు వ్యత్యాసం ఉందని ఆమంచి కృష్ణమోహన్‌ చెప్పారు.

Updated Date - 2020-03-13T22:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising