ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారంటూ..

ABN, First Publish Date - 2020-07-06T21:42:54+05:30

దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా: దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. ఇళ్ళ స్థలాలు ఎంపిక విషయంలో అర్హులకు  అన్యాయం జరిగిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు. అనర్హులకు ఇళ్ళ స్దలాలు కేటాయిస్తున్నారని మండిపడుతూ అధికారులను చుట్టముట్టారు. దీంతో అధికారులు కార్యాలయంలోకి వెళ్లి  తలుపులు వేసుకున్నారు. బాధితులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

Updated Date - 2020-07-06T21:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising