ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విచారణలన్నీ ఆన్‌లైన్‌లోనే: హైకోర్టు

ABN, First Publish Date - 2020-04-10T07:14:06+05:30

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లలో విచారణ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేపట్టడానికి తగిన మార్గదర్శకాలను హైకోర్టు తాజాగా జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లలో విచారణ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేపట్టడానికి తగిన మార్గదర్శకాలను హైకోర్టు తాజాగా జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖరారు చేసిన వాటిపై హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ప్రకటన విడుదల చేశారు. అన్ని దిగువ కోర్టుల్లోనూ అత్యవసర కేసుల విచారణ కోసం అనువైన యాప్‌/సా్‌ఫ్టవేర్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్‌ నిర్వహించాలి.


సివిల్‌ కేసుల్లో తీర్పులు/ఉత్తర్వులు జారీ చేయాలంటే ముందుగా ఇరుపక్షాలకూ వాట్సాప్‌, ఈ-మెయిల్‌లో నోటీసు పంపాలి. జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో ‘నోటీసు’ అప్‌లోడ్‌ చేసి, ఇరువైపు న్యాయవాదులకూ వాటిని అందజేసి సివిల్‌ కేసుల్లో తీర్పులు/ఉత్తర్వులు జారీ చేయవచ్చు. 


Updated Date - 2020-04-10T07:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising