ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వార్థంతో జగన్‌ రెడ్డి పరిపాలన చేస్తున్నారు: ఆలపాటి రాజా

ABN, First Publish Date - 2020-03-23T22:20:49+05:30

స్వార్థంతో సీఎం జగన్‌ రెడ్డి పరిపాలన చేస్తున్నారని టీడీపీ నేత ఆలపాటి రాజా మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రతి నిర్ణయంపై కోర్టులు అక్షింతలు వేస్తున్నాయని, రంగుల పథకానికి రూ. 1350 కోట్లు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: స్వార్థంతో సీఎం జగన్‌ రెడ్డి పరిపాలన చేస్తున్నారని టీడీపీ నేత ఆలపాటి రాజా మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రతి నిర్ణయంపై కోర్టులు అక్షింతలు వేస్తున్నాయని, రంగుల పథకానికి రూ. 1350 కోట్లు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని భూముల పంపిణీ నిర్ణయాన్నీ హైకోర్టు తప్పుబట్టిందని, కరోనా వైరస్‌పై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కరోనాతో ఉపాధి కోల్పోయినవారికి 5 వేల చొప్పున ఇవ్వాలని రాజా డిమాండ్ చేశారు.

Updated Date - 2020-03-23T22:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising