ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలన ఎక్కడా చూడలేదు...చూడబోము: ఏఐసీసీ మెంబర్

ABN, First Publish Date - 2020-05-30T18:53:50+05:30

వైసీపీ పాలన ఎక్కడా చూడలేదు...చూడబోము: ఏఐసీసీ మెంబర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి అయినా తర్వాత ప్రజలకు జగన్ ఏమీ చేయలేదని ఏఐసీసీ మెంబెర్ నరహరశెట్టి వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాసంక్షేమ జీవం అన్న జగన్ కేంద్రం నుంచి నిధులు ఎందుకు అడగలేక పోతున్నారని ప్రశ్నించారు. సచివాలయం రంగులు విషయంలో ఐఏఎస్, డీజీపీ హైకోర్ట్‌కు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ పాలన ఎక్కడా చూడలేదు... చూడబోమని దుయ్యబట్టారు. ఏపీలో పులి, ఢిల్లీలో పిల్లి జగన్ అని నరహరశెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2020-05-30T18:53:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising