ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అహ్మద్ పటేల్ మృతి పట్ల చంద్రబాబు సంతాపం

ABN, First Publish Date - 2020-11-25T20:43:58+05:30

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపిన ఆయన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపిన ఆయన.. అహ్మద్ పటేల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 


అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.




Updated Date - 2020-11-25T20:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising