ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన దీక్ష

ABN, First Publish Date - 2020-05-23T16:20:43+05:30

విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దాసరి భవన్ వద్ద బాధితులు 24 గంటల నిరసన దీక్షకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దాసరి భవన్ వద్ద బాధితులు 24 గంటల నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.అగ్రిగోల్డ్ బాధితులు ఆర్థిక, మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.


Updated Date - 2020-05-23T16:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising