ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ ఎత్తేశాక అనేక మంది పోలీసులకు కరోనా వచ్చింది: డీజీపీ

ABN, First Publish Date - 2020-07-06T00:04:29+05:30

లాక్‌డౌన్‌ ఎత్తేశాక అనేక మంది పోలీసులకు కరోనా వచ్చిందని డీజీపీ సవాంగ్‌ తెలిపారు. కోవిడ్‌ యోధులైన పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: లాక్‌డౌన్‌ ఎత్తేశాక అనేక మంది పోలీసులకు కరోనా వచ్చిందని డీజీపీ సవాంగ్‌ తెలిపారు. కోవిడ్‌ యోధులైన పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా నియంత్రణలో పాల్గొన్న విశాఖ పోలీసులను డీజీపీ అభినందించారు. విశాఖ జిల్లాల్లో తొలి 3 నెలల్లో 98 కరోనా కేసులే వచ్చాయని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటి వరకు 466 మంది పోలీసులకు కరోనా సోకిందని, అన్ని దశల్లో పోలీసులు ముందుంటారు కాబట్టే వైరస్‌ బారిన పడుతున్నారని సవాంగ్ చెప్పారు.

Updated Date - 2020-07-06T00:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising