ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయదేవతపై నిఘా కథనంపై లాయర్ శ్రవణ్‌కుమార్ ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2020-08-15T19:05:31+05:30

న్యాయదేవతపై నిఘా పేరుతో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం అయిన పరిశోధనాత్మక కథనం ఆధారంగా హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: న్యాయదేవతపై నిఘా పేరుతో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం అయిన పరిశోధనాత్మక కథనం ఆధారంగా హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు న్యాయవాది శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడారు. ఎవరి ఫోన్ అయిన ట్యాంపరింగ్ చేయాలన్న దానికి తగ్గ కారణాలు ఉండాలని వెల్లడించారు. చాలా మంది న్యాయమూర్తుల ఫోన్‌లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆ వ్యవస్థను నియంత్రణ చేయాలని చూస్తున్నారన్న అనుమానులు కల్గుతున్నాయని ఆరోపించారు. నిఘా వ్యవస్థలు ద్వారా లేదా 3వ పార్టీ ద్వారా ట్యాప్ చేయిస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇదే నిజమని తేలితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ప్రకారం బర్త‌రఫ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

Updated Date - 2020-08-15T19:05:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising