ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డితో భక్తుల వాగ్వాదం..

ABN, First Publish Date - 2020-10-31T17:59:46+05:30

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డితో భక్తుల వాగ్వివాదానికి దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డితో భక్తుల వాగ్వివాదానికి దిగారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ధర్మారెడ్డి కనిపించగానే భక్తులు ఆయనను అడ్డుకున్నారు. కాగా.. నిరసన వ్యక్తం చేస్తున్న వారికి టోకెన్లు జారీ చేయాలని ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో ధర్మారెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉచిత దర్శనం టోకెన్లను కొనసాగించడం కష్టమవుతోందని తెలిపారు. ఈవో, చైర్మన్‌లతో మాట్లాడి టోకెన్ల జారీ నిలుపుదలపై తుది నిర్ణయం తీసుకుంటామని అదనపు ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు. 



Updated Date - 2020-10-31T17:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising