ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శానిటైజర్‌ వల్లే ప్రమాదం: సీపీఎం నేత మధు

ABN, First Publish Date - 2020-08-10T09:40:21+05:30

స్వర్ణప్యాలెస్‌లో అగ్నిప్రమాదానికి శానిటైజరే కారణమని సిబ్బంది తెల్లవారుజామున శానిటైజేషన్‌ చేస్తుండగా మంటలు వ్యాపించాయని కరోనా బాధితులకు చికిత్స అందించడంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): స్వర్ణప్యాలెస్‌లో అగ్నిప్రమాదానికి శానిటైజరే కారణమని సిబ్బంది తెల్లవారుజామున శానిటైజేషన్‌ చేస్తుండగా మంటలు వ్యాపించాయని కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా హోటళ్లను తీసుకుని ప్రైవేటు ఆస్పత్రులు వేలాది రూపాయలు దోచుకుంటున్నాయని సీపీఎం నేత బాబూరావు ఆరోపించారు. ఖాళీగా ఉన్న విద్యాసంస్థలు, ఫంక్షన్‌ హాళ్లను ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2020-08-10T09:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising