ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN, First Publish Date - 2020-05-09T21:01:08+05:30

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుండ్లగుట్టపల్లి వద్ద కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా, ఒకరికి గాయాలు అయ్యాయి. మృతులు వేలు(27), మణిబాలన్(25), వేణుగోపాల్(60)గా పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుండ్లగుట్టపల్లి వద్ద కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా, ఒకరికి గాయాలు అయ్యాయి. మృతులు వేలు(27), మణిబాలన్(25), వేణుగోపాల్(60)గా పోలీసులు గుర్తించారు. బాధితులంతా చెన్నైకి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా తమిళనాడు నుంచి తెలంగాణలోని మల్లన్నసాగర్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ప్రమాదానికి గురైన కారులో తమిళనాడు నుంచి తెలంగాణ వెళ్లేందుకు అనుమతి పొందిన పత్రాలు లభించాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-09T21:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising