ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

ABN, First Publish Date - 2020-06-24T00:21:50+05:30

అనంతపురం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబులపూలకుంట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం రైతు కొండారెడ్డి నుంచి రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీనిపై ఏసీబీ అధికారులను రైతు కొండారెడ్డి ఆశ్రయించారు. రైతు నుంచి రెవెన్యూ అధికారి రూ.1500 లంచం తీసుకుంటుండగా రెవెన్యూ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఏసీబీ అధికారుల రాకను చూసి రెవెన్యూ అధికారి తప్పించుకునే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులో తీసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారిని మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-06-24T00:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising