ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగనన్న తోడు’కు స్టాంప్‌ డ్యూటీ రద్దు

ABN, First Publish Date - 2020-11-27T08:54:00+05:30

జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు, సంప్రదాయ వృత్తుల వారికి అందించే రుణాలపై బ్యాంకు డాక్యుమెంటేషన్‌ ఫీజు రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారని గ్రామ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు, సంప్రదాయ వృత్తుల వారికి అందించే రుణాలపై బ్యాంకు డాక్యుమెంటేషన్‌ ఫీజు రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  దీనివల్ల లబ్ధిదారులకు రూ.32 కోట్ల ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. 

Updated Date - 2020-11-27T08:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising