ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సలాం కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి: టీడీపీ

ABN, First Publish Date - 2020-12-03T23:13:28+05:30

అబ్దుల్ సలాం కేసు సీబీఐకి అప్పగించాలని మండలిలో టీడీపీ ఆందోళన చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అబ్దుల్ సలాం కేసు సీబీఐకి అప్పగించాలని మండలిలో టీడీపీ ఆందోళన చేపట్టింది. ఆందోళనలో టీడీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సలాం కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని  ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. హోంమంత్రి సుచరిత  మాట్లాడుతూ.. సలాం కేసును సీబీఐతో విచారణ జరిపించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.


Updated Date - 2020-12-03T23:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising