తణుకు నియోజకవర్గంలో మరో 8 కరోనా కేసులు..
ABN, First Publish Date - 2020-07-06T15:57:36+05:30
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి రజక వీధిలో మరో ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో అత్తిలి మండలంలో కరోనా పోజిటివ్ కేసుల సంఖ్య 38కి చేరుకుంది.
Updated Date - 2020-07-06T15:57:36+05:30 IST