ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.791 కోట్ల ‘అమృత్‌’ రుణాలకు ప్రభుత్వం పూచీ

ABN, First Publish Date - 2020-03-25T09:03:59+05:30

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కనీస అవసరాలైన తాగునీరు, మురుగునీరు, ఉద్యానవనాలు తదితర వ్యవస్థలను మెరుగు పరిచేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కనీస అవసరాలైన తాగునీరు, మురుగునీరు, ఉద్యానవనాలు తదితర వ్యవస్థలను మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన ‘అమృత్‌’ పథకం గ్యాప్‌ ఫండింగ్‌ కింద ఏపీయూఎ్‌ఫఐడీసీ సమకూర్చుకోవాల్సిన రూ.791.50 కోట్ల బ్యాంకు రుణాలకు గ్యారెంటీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 

Updated Date - 2020-03-25T09:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising