ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప: కరోనా వారియర్స్‌ను సన్మానించిన మంత్రులు

ABN, First Publish Date - 2020-08-15T15:14:04+05:30

కడప: నగరంలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: నగరంలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇ‌న్‌చార్జ్ మంత్రి ఆదిములపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాష... జాతీయ జండాను ఎగురవేసి.. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై సురేష్ సందేశం వినిపించారు. కరోనాపై యుద్ధంలో కీలక పాత్ర పోషించిన కరోనా వారియర్స్, మునిసిపల్ కార్మికులను మంత్రులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T15:14:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising