ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో నేడు కొత్తగా 704 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-06-30T18:08:30+05:30

అమరావతి: ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 704 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 704 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,595కి చేరుకుంది. కరోనా కారణంగా నేడు ఏడుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 187కు చేరుకుంది. 


ఏపీలోని 648, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 51 మందికి... ఇతర దేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు... గుంటూరు, అనంతపురంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఏపీలో 7,897 యాక్టివ్‌ కేసులుండగా.. 6,511 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


Updated Date - 2020-06-30T18:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising