ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

61వ రోజుకు రాజధాని రైతుల ఆందోళనలు.. ధూమ్ ధామ్

ABN, First Publish Date - 2020-02-16T13:30:00+05:30

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రాజధాని రైతులు చేపట్టిన ఆందోళనలు 61వ రోజుకి చేరుకున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రాజధాని రైతులు చేపట్టిన ఆందోళనలు 61వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నా. వెలగపూడిలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా.. నేడూ రైతుల 24 గంటల దీక్షలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉంటే.. నేడు తుళ్లూరులో జేఏసీ నేతృత్వంలో అమరావతి ధూమ్ ధామ్ కార్యక్రమం జరగనుంది.



Updated Date - 2020-02-16T13:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising