ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

55 ఏళ్లు దాటిన పోలీసులు స్టేషన్‌లోనే

ABN, First Publish Date - 2020-03-31T09:23:53+05:30

పోలీసు శాఖలో 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులను లాక్‌డౌన్‌ విధులకు దూరంగా ఉంచినట్టు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. వారిని కార్యాలయాలు, స్టేషన్లలో విధులకు మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో 55  ఏళ్లు పైబడిన ఉద్యోగులను లాక్‌డౌన్‌ విధులకు దూరంగా ఉంచినట్టు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. వారిని కార్యాలయాలు, స్టేషన్లలో విధులకు మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపారు. విజయవాడలో లాక్‌డౌన్‌ అమలు తీరును సోమవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. రాణీగారితోట, రైల్వేస్టేషన్‌, కాళేశ్వరరావు మార్కెట్‌, బెంజ్‌సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.

Updated Date - 2020-03-31T09:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising