ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక, మద్యం అక్రమాలపై 485 కేసులు

ABN, First Publish Date - 2020-05-31T08:34:23+05:30

ఇసుక, మద్యం అక్రమాలపై ఇప్పటివరకూ 485 కేసులు నమోదు చేసినట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈసీ) కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తెలిపారు. 955 మందిపై కేసులు పెట్టి, 730 వాహనాలు సీజ్‌ చేసినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): ఇసుక, మద్యం అక్రమాలపై ఇప్పటివరకూ 485 కేసులు నమోదు చేసినట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈసీ) కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తెలిపారు. 955 మందిపై కేసులు పెట్టి, 730 వాహనాలు సీజ్‌ చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో వివరించారు. ఇసుక, మద్యం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పాత నేరస్థులైతే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని, రౌడీషీట్స్‌ తెరవాలని యోచిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2020-05-31T08:34:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising