కరోనాను జయించిన 45 మంది పోలీసులు
ABN, First Publish Date - 2020-05-30T12:02:14+05:30
కరోనాను జయించిన 45 మంది పోలీసులు
అమరావతి(ఆంధ్రజ్యోతి): కొవిడ్ బారిన పడిన పోలీసులందరూ విజయవంతంగా చికిత్స చేయించుకుని తిరిగొచ్చారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసుల్లో 45 మంది కొవిడ్ బారిన పడ్డారని, హిందూపురంలో ఒక్క ఏఎస్ఐ మినహా అందరూ ఆరోగ్యంగా తిరిగొచ్చారని తెలిపారు. రాష్ట్ర పోలీసులు చేసిన త్యాగాలకు వారి కుటుంబ సభ్యులే మద్దతివ్వడం అభినందనీయమన్నారు.
Updated Date - 2020-05-30T12:02:14+05:30 IST