ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 ఎమ్మెల్సీ స్థానాలే ఖాళీ!

ABN, First Publish Date - 2020-07-14T08:03:48+05:30

శాసనమండలిలో ప్రస్తుతం 3 ఖాళీలే భర్తీ చేయనున్నట్లు తెలిసింది. ఎంపీ పిల్లి సుభా్‌షచంద్ర బోస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మోషేన్‌రాజు, మర్రి రాజశేఖర్‌ ఖరారు?

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో ప్రస్తుతం 3 ఖాళీలే భర్తీ చేయనున్నట్లు తెలిసింది. ఎంపీ పిల్లి సుభా్‌షచంద్ర బోస్‌ రాజీనామా చేసిన స్థానానికి ఎన్నిక జరిగే అవకాశం లేనట్లు సమాచారం. ఆ సీటు కాలపరిమితి 2021 మార్చి 29 వరకే ఉంది. అంటే 9 నెలలు మాత్రమే ఉన్నందున దానికి ఎన్నిక జరిగే అవకాశం లేదని అటున్నా రు. దీంతో గవర్నర్‌ కోటాలో 2 స్థానాలు, ఎమ్మెల్యేల కోటాలో ఒక్కస్థానం మాత్రమే భర్తీ చేయనున్నారు. గవర్నర్‌ కోటాలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌రాజు, గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్‌ను సీఎం జగన్‌ దాదాపు ఖరారు చేశారని వైసీపీ వర్గాలు తెలిపాయి. మంగళవారం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశముందన్నాయి. మరో స్థానాన్ని కడపకు చెందిన మైనారిటీ మహిళతో భర్తీ చేసే చాన్సుందని వెల్లడించాయి. తమకో ఎమ్మెల్సీ సీటివ్వాల ని కడప, కర్నూలు జిల్లాలకు చెందిన మైనారిటీ నేతలు కోరుతున్నారని.. ఈ నేపథ్యంలో రాయచోటికి చెందిన ముస్లిం మై నారిటీ మహిళకు ఈ పదవి ఇవ్వాలని భావిస్తున్నారు.

Updated Date - 2020-07-14T08:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising