ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంగోలు జీజీహెచ్ నుంచి ముగ్గురు కరోనా రోగుల పరారీ..

ABN, First Publish Date - 2020-08-13T20:25:59+05:30

ప్రకాశం: ఒంగోలు జీజీహెచ్ నుంచి ముగ్గురు కరోనా రోగులు పరారయ్యారు. వార్డు నంబర్ 215 నుంచి చీమకుర్తికి చెందిన ఏ.శ్రీనివాసరావు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ఒంగోలు జీజీహెచ్ నుంచి ముగ్గురు కరోనా రోగులు పరారయ్యారు. వార్డు నంబర్ 215 నుంచి చీమకుర్తికి చెందిన ఏ.శ్రీనివాసరావు.. 216 నుంచి రాచర్ల మండలం అక్కిరెడ్డిపల్లెకి చెందిన ఎల్‌.నారాయణరెడ్డి, ఎల్‌.రామలక్షణ రెడ్డి సిబ్బందికి చెప్పకుండా వెళ్ళిపోయినట్టు వైద్యాధికారులు గుర్తించారు. గత కొద్దిరోజులుగా జీజీహెచ్‌ను సమస్యలు చుట్టుముట్టాయి. నాలుగు రోజుల క్రితం జీజీహెచ్‌లో మృతి చెందిన కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. ఇటీవల జీజీహెచ్‌లో కరోనా రోగులకు  పెడుతున్న ఆహారం, సౌకర్యాలపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. జీజీహెచ్‌లో సమస్యల వల్లే రోగులు ఆసుపత్రి నుంచి చెప్పకుండా వెళ్లిపోయి ఉంటారని పలువురు భావిస్తున్నారు.  

Updated Date - 2020-08-13T20:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising