ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయల వ్యాపారి నుంచి 26 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-06-02T22:20:15+05:30

గుంటూరు: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గోరంట్లలో ఓ కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గోరంట్లలో ఓ కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. మార్కెట్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తే మరో 18 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఒక్క వ్యాపారి నుంచి మొత్తం 26 మందికి కరోనా సోకింది. అలాగే వ్యాపారి ఇంట్లో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.

Updated Date - 2020-06-02T22:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising