ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన నేత హత్య కేసు: పోలీసుల అదుపులో 23 మంది

ABN, First Publish Date - 2020-08-13T22:02:24+05:30

తిరుపతి: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయితీ మరాఠిపురంలోని ఎస్టీ కాలనీకి చెందిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయితీ మరాఠిపురంలోని ఎస్టీ కాలనీకి చెందిన గిరిజన నేత బబ్లు అలియాస్ చినబాబు(38) హత్య కేసులో 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హతుడు చినబాబు ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెంపుడు తల్లి గుండె పోటుతో మృతి చెందారు.

Updated Date - 2020-08-13T22:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising