ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రచందనం కేసుల విచారణకు తిరుపతిలో 2 ప్రత్యేక కోర్టులు

ABN, First Publish Date - 2020-06-18T08:35:05+05:30

ఎర్రచందనం కేసులను ప్రత్యేకంగా విచారించడానికి తిరుపతిలో రెండు ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతున్నాయి. కోర్టుల నిర్వహణకు అవసరమైన పోస్టులను కూడా మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం కేసులను ప్రత్యేకంగా విచారించడానికి తిరుపతిలో రెండు ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతున్నాయి. కోర్టుల నిర్వహణకు అవసరమైన పోస్టులను కూడా మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులను విచారించడానికి ఈ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తాన్ని ఈ రెండు కోర్టుల పరిధిలోకి తీసుకువచ్చారు. ఇందులో ఒకటి అదనపు జిల్లా మరియు సెషన్స్‌ జడ్జి కోర్టు కాగా.. రెండోది జూనియర్‌ సివిల్‌ జడ్జి (జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేటు) కోర్టు. 


Updated Date - 2020-06-18T08:35:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising