ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన 2రోజుల ‘తెలుగుదేశం మహానాడు’

ABN, First Publish Date - 2020-05-29T01:02:54+05:30

2రోజుల తెలుగుదేశం మహానాడు ముగిసింది. టీడీపీ మహానాడులో 22 తీర్మానాలకు ఆమోదించారు. 2 రోజుల మహానాడులో 52మంది నేతలు ప్రసంగించారు. దేశ భద్రతకు సంబంధించి కేంద్రం తీసుకునే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 2రోజుల ‘తెలుగుదేశం మహానాడు’ ముగిసింది. టీడీపీ మహానాడులో 22 తీర్మానాలకు ఆమోదించారు. 2 రోజుల మహానాడులో 52మంది నేతలు ప్రసంగించారు. దేశ భద్రతకు సంబంధించి కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా టీడీపీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చైనాతో తాజా పరిస్థితులు దృష్ట్యా కేంద్రానికి సహకారం ఉంటుందని తెలుపుతూ తీర్మానం చేసి పంపుతామని చెప్పారు. సీఎం జగన్‌ చేసేది ఒక విధ్వంస పాలన అంటూ మండిపడ్డారు. యువతని ప్రోత్సహిస్తామని, మహిళలకు ప్రాధాన్యమిస్తామని బాబు ప్రకటించారు. ఏపీలో ఒక ఆటవిక రాజ్యాన్ని తీసుకువచ్చారని, ప్రజాస్వామ్యాన్ని అందరూ కలిసి కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated Date - 2020-05-29T01:02:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising